February 11, 2026

Year: 2016

సికింద్రాబాద్‌: సితాఫల్మండిలోని MLA కార్యాలయంలోసిఎంరిలిఫ్ఫండ్ద్వారా 53 మందికి 27 లక్షల చెక్కులను అందజేసిన మంత్రి పద్మారావుగారు. ఈకార్యక్రమంలోకార్పోరేటర్లుసామలహేమ, ఆలకుంటసరస్వతి, ధనంజయగౌడ్తదితరులుపాల్గొన్నారు
దీపావళి రోజు జాగ్రత్తలు పాటించండి! దీపావళి పండుగనగానే పిల్లలకు పెద్దలకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఇంటిల్లిపాది ఆడుతూ పాడుతూ చిందేస్తారు. వెలుగు దివ్వెల...