CNN- ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు దళితవాడలు, తండాల నుంచే మిషన్ భగీరథ పనులు మొదలుకావాలన్నారు పంచాయితీరాజ్ స్పెషల్ సిఎస్ ఎస్పీ సింగ్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు దళితవాడలు, తండాల నుంచే మిషన్ భగీరథ పనులు మొదలుకావాలన్నారు పంచాయితీరాజ్ స్పెషల్ సిఎస్ ఎస్పీ సింగ్ సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకే ముందుగాల మిషన్ భగీరథ ఫలాలు అందాలన్నారు. హైదరాబాద్ లోని RWS&S…
CNN- పార్లమెంట్ ప్రాంగణంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 4 వ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్.
పార్లమెంట్ ప్రాంగణంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 4 వ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. గురువారం నాడు జీఎస్టీ అమలుకు సంబంధించి జరిగిన 4వ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర…