August 2016

అంతర్రాష్ట్ర వివాదాల నడుమ నాలుగు దశాబ్ధాలుగా నలుగుతున్న మూడు ప్రాజెక్టులకు ఒకే రోజు ఒప్పందం జరగడం చారిత్రక ఘట్టం – ఇరిగేషన్ మంత్రి టి. హరీష్ రావు వ్యాఖ్యనించారు

అంతర్రాష్ట్ర వివాదాల నడుమ నాలుగు దశాబ్ధాలుగా నలుగుతున్న మూడు ప్రాజెక్టులకు ఒకే రోజు ఒప్పందం జరగడం చారిత్రాత్మకమని ఇరిగేషన్ మంత్రి టి. హరీష్ రావు వ్యాఖ్యనించారు. ఇది ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు రచించిన మరోచరిత్ర అని ఆయన…

Minister Sri KT Rama Rao formally inaugurated state-of-the art Electro Magnetic Interference and Electro Magnetic Compatibility (EMI-EMC) lab at Honeywell Technology Solutions (HTS) Hyderabad, Telangana

Minister Sri KT Rama Rao formally inaugurated state-of-the art Electro Magnetic Interference and Electro Magnetic Compatibility (EMI-EMC) lab at Honeywell Technology Solutions (HTS) Hyderabad, Telangana. The lab enables design, development…

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ – మహారాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మకమైందని – ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ – మహారాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మకమైందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అత్యంత సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుని రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమం కావడం సువర్ణాక్షరాలతో…

గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో పరస్పర అంగీకారం కుదుర్చుకుంటూ చేసిన ఒప్పందాలపై తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేశారు

గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో పరస్పర అంగీకారం కుదుర్చుకుంటూ చేసిన ఒప్పందాలపై తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేశారు. ముంబయిలోని సహ్యాద్రి అతిథి గృహంలో మంగళవారం…

పివి సింధు లాంటి మరింత మంది క్రీడాకారులను తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో క్రీడా విధానాన్ని రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు

పివి సింధు లాంటి మరింత మంది క్రీడాకారులను తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో క్రీడా విధానాన్ని రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక మంది ప్రతిభావంతులున్నారని,…