10న కొలను భారతి సరస్వతి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని  కొలను భారతి సరస్వతి అమ్మవారికి  శ్రీశైల దేవస్థానం వారు  10న పట్టువస్త్రాలు  సమర్పిస్తారు.వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమం ఉంటుందని దేవస్థానం పీఆర్ ఓ తెలిపారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.