కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని కొలను భారతి సరస్వతి అమ్మవారికి శ్రీశైల దేవస్థానం వారు 10న పట్టువస్త్రాలు సమర్పిస్తారు.వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమం ఉంటుందని దేవస్థానం పీఆర్ ఓ తెలిపారు.
Multilingual News Portal
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని కొలను భారతి సరస్వతి అమ్మవారికి శ్రీశైల దేవస్థానం వారు 10న పట్టువస్త్రాలు సమర్పిస్తారు.వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమం ఉంటుందని దేవస్థానం పీఆర్ ఓ తెలిపారు.
ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal