హ‌నుమంత వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

తిరుమల,సెప్టెంబరు 18:    శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం హ‌నుమంత వాహనసేవలో రెండు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమ‌తి సుధా నారాయ‌ణ‌మూర్తి, ఆలయ డెప్యూటి ఈఓ  హరీంద్రనాథ్, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి  ఆంజనేయులు, ఉప సంపాదకులు డా|| నొస్సం నరసింహాచార్య ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.పురాణ వాఙ్మయం – డా. విష్ణుభట్ల గోపాలకృష్ణమూర్తి,రామోపాఖ్యానం(భారత ఉపాఖ్యాన గ్రంథమాల) పుస్తకాలను ఆవిష్కరించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.