×

సీఎంను కలిసిన లంబాడ ప్రతినిధులు

సీఎంను కలిసిన లంబాడ ప్రతినిధులు

లంబాడ ప్రతినిధులు 30 న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావును కలిశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించినందుకు సీఎంకు లంబాడ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు.

print

Post Comment

You May Have Missed