×

సహస్ర మహా చండీయాగము- 8 మంటపాలలో పూర్ణాహుతి

సహస్ర మహా చండీయాగము- 8 మంటపాలలో పూర్ణాహుతి

సహస్ర మహా చండీయాగము అయిదవ, చివరి రోజున మొత్తం 8 మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రతీ మంటపానికి వెళ్లి పూర్ణాహుతి లో పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed