శ్రీశైల ధర్మ ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శ్రీ స్వామి వారికి రుద్రాభిషేకం , స్వామి అమ్మవార్లకు కల్యాణం జరిగింది . ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాలు జరిగాయి .కదిరి సేవా భారతి వారు సహకరించారు .
Multilingual News Portal
శ్రీశైల ధర్మ ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శ్రీ స్వామి వారికి రుద్రాభిషేకం , స్వామి అమ్మవార్లకు కల్యాణం జరిగింది . ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాలు జరిగాయి .కదిరి సేవా భారతి వారు సహకరించారు .
ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal