శ్రీశైల దేవస్థానం శోభాయమానం

శ్రీశైల దేవస్థానంలో సోమవారం లక్ష దీపోత్సవ పూజలు , పుష్కరిణి హారతులు ఘనంగా జరిగాయి.దేవస్థానం ఈ ఓ శ్రీరామచంద్రమూర్తి ,అర్చకస్వాములు ఈ కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించారు. దీపకాంతులతో శ్రీశైల దేవస్థానం,పరిసరాలు  శోభాయమానంగా కనిపించాయి.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.