శ్రీశైల ఆలయంలో ధ్వజ పటం అవరోహణ

శ్రీశైల ఆలయంలో ధ్వజ పటం అవరోహణ ఘనంగా జరిగింది. శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  ఈ రోజు 23 వ తేదీన పలు విశేష పూజలు  జరిగాయి. పూర్ణాహుతి , ధ్వజ పటం అవరోహణ , సదస్యం , నాగవల్లి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు దేవస్థానం ఎడిటర్  onlinenewsdiary.com కు తెలిపారు. దేవస్థానం ఈ ఓ  KS Rama Rao ఇతర అధికారులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.