శ్రీశైలం దేవస్థానం ఈఓ శ్రీరామచంద్ర మూర్తి కి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఏపీ గ్రీన్ అవార్డ్ బహూకరించారు. కృష్ణా జిల్లా నూజివీడు లో ఈ అధికారిక కార్యక్రమం నిర్వహించారు . దేవస్థానం చక్కగా అభివృద్ది చేసిన శంకర వనానికి ఈ అవార్డ్ ఇచ్చారు . ఈ సందర్భంగా దేవస్థానం తరఫున శ్రీ స్వామివార్ల శేష వస్త్రం , ప్రసాదాలను ముఖ్యమంత్రికి ఈ ఓ అందించారు.