శ్రీశైలంలో భక్తుల పారవశ్యం

శ్రీశైలంలో శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి శనివారం భక్తులు బారులు తీరారు. భక్తులు దేవస్థానంలో పారవశ్యం చెందారు. దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేసారు. శ్రీశైలం చాలా కోలాహలంగా కనిపించింది .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.