శ్రీశైలం దేవస్థానంలో ఆదివారం భక్తుల రాక భారీగా ఉంది . వేకువ జాము నుంచి వీరి రాక ప్రారంభమైంది . దేవాలయం వెలుపల, లోపల భక్తులు అధికంగా కనిపించారు . భారీగా క్యూ లైన్లు కనిపించాయి . వీరి రాకను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తునారు . print Post navigation శ్రీశైలం లో మార్చి15 నుంచి 19 వరకు ఉగాది మహోత్సవాలు శ్రీశైలంలో అన్న ప్రసాద వితరణ