×

విభూది మఠాల వద్ద రాగి రేకులు లభ్యం

విభూది మఠాల వద్ద రాగి రేకులు లభ్యం

శ్రీశైలం దేవస్థానం పరిధిలోని విభూది మఠం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆదివారం రాళ్ళను తొలగిస్తున్న సమయంలో  రక్షా రేకుల్లాంటి  రాగి రేకుల యంత్రాలు బయటపడ్డాయి . దేవస్థానం వారు  స్థానిక రెవిన్యూ, పోలీస్ అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళారు . దేవస్థాన కార్యనిర్వహణ అధికారి, ఉభయ మఠాల ప్రధాన అర్చకులు ,స్థానికులు చేరుకున్నారు. ఎస్.ఐ. వరప్రసాద్, విఆర్వో నాగచంద్రుడు  తదితరులు మఠం వద్దకు చేరుకొని రాగి యంత్రాలను పరిశీలించారు.

print

Post Comment

You May Have Missed