×

రాబోయే కాలంలో యాదాద్రిని సందర్శించే

రాబోయే కాలంలో యాదాద్రిని సందర్శించే

భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని దీనికి అనుగుణంగా యాదాద్రిలో వసతి, రహదారులు, క్యూలైన్ల వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దైవ దర్శనం, ఇతర సంప్రదాయ ఆచారాలు, పూజలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు వుండాలన్నారు.

print

Post Comment

You May Have Missed