యాదాద్రిలో పండుగ వాతావరణం

ప్రసిద్ధ  క్షేత్రం   యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని  శనివారం అనేకమంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు పూజల్లో  ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేసారు. అర్చక స్వాములు  సంప్రదాయంగా పూజలు చేసి ఆశీర్వదించారు. ప్రసాదం కౌంటర్ల వద్ద కోలాహలం కనిపించింది .  కాగా దేవస్థానానికి అందిన ఆదాయం వివరాలు ఇవి.

 23/12/2017
శ్రీ స్వామివారి ఆదాయం
                             10,80,779
ప్రధాన బుకింగ్          1,02640
 అతిశీఘ్రదర్శనం             30,100
 ViP 150/              1,20,900
 వ్రతాలు                      68,500
 కళ్యాణ కట్ట               20,000
 విచారణ శాఖ            72,920
ప్రసాద విక్రయం        4,73,940
టొల్ గేట్                       2,230
శాశ్వత పూజలు         46,464
అన్న ప్రసాదం              16,465
వాహన పూజలు            8,400
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.