యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో తిరుప్పావై సంప్రదాయపరంగా ఘనంగా జరుగుతోంది. అర్చకస్వాములు శ్రావ్యంగా తిరుప్పావై పాశురాల పఠనం చేస్తున్నారు. బుధవారం తిరుప్పావై వేడుకల్లో భాగంగా సేవ కార్యక్రమం జరిగింది. దేవస్థానం వారు పాల్గొన్నారు.
Multilingual News Portal
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో తిరుప్పావై సంప్రదాయపరంగా ఘనంగా జరుగుతోంది. అర్చకస్వాములు శ్రావ్యంగా తిరుప్పావై పాశురాల పఠనం చేస్తున్నారు. బుధవారం తిరుప్పావై వేడుకల్లో భాగంగా సేవ కార్యక్రమం జరిగింది. దేవస్థానం వారు పాల్గొన్నారు.
ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal