మోటార్ సైకిల్ దొంగతనం కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేసారు . 8 వ తేదీన పోలీసులు ఫయాజ్ ఇబ్రహీంపట్నం లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఫయాజ్ వద్ద గల మోటార్ సైకల్ డాక్యుమెంట్స్ఎ ఆధారాలు లభించనందున అతన్ని లోతుగా ప్రశ్నిచారు . తాను గత కొన్ని రోజుల నుంచి ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకల్ దొంగతనం చేస్తున్నానని ఒప్పుకున్నాడు. పోలీసులు వాటిని స్వాదీనం చేసుకుని రిమాండ్ చేసారు . చర్ల పల్లి జైల్ కు పంపారని ఇబ్రహీంపట్నం ఏసీపీ ఎస్.మల్లా రెడ్డి తెలిపారు .