మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా.. మౌనం

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై జిల్లా ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ ఆధ్వర్యంలో 2 నిముషాల పాటు మౌనం పాటించారు. ఈకార్యక్రమంలో గజ్వెల్ ట్రాఫిక్ సిఐ శేషురాం నాయక్,ట్రాఫిక్ పోలీసులు,పలువురు ఆటోడ్రైవర్లు,వాహన దారులు పాల్గొన్నారు. -చైతన్య, గజ్వేల్

print

Post Comment

You May Have Missed