- కర్నూలు జిల్లా పసుపుల గ్రామం యంపిపియస్ స్కూల్ లో జరుగుతున్న మన బడి నాడు – నేడు పనులను 20 న పరిశీలించిన జెసి (ఆసరా & సంక్షేమం) శ్రీనివాసులు . కార్యక్రమంలో డీఈఓ సాయిరాం, ఎంఈఓ, ఏఈ, స్కూల్ పేరెంట్స్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మన బడి నాడు – నేడు పనులను పరిశీలించిన జెసి శ్రీనివాసులు
