మత్సావతారంలో దర్శనమిచ్చిన స్వామి
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు:
మత్సావతారంలో దర్శనమిచ్చిన స్వామి:
శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు:
*ప్రధానార్చకులు, యాజ్ఞాచార్యులు, ఆలయ ఉప ప్రధానార్చకులు, అర్చక బృందము, పారాయణీకులు , ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్.గీత , సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post Comment