భద్రాచలం శ్రీ సీతా రామ చంద్ర స్వామి దేవస్థానంలో ఈ నెల 26 ,27 వ తేదీలలో జరుగనున్న రాములవారి కల్యాణానికి , పట్టాభిషేక మహోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. 26 న కల్యాణానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వస్తున్నారు.
27 న పట్టాభిషేకానికి శ్రీ చిన్న జీయర్ స్వామి వారు విచ్చేస్తున్నారు .
Post Comment