భద్రాచలం ఉత్సవాలకు ఏర్పాట్లు

* N.Ch. చక్రవర్తి , భద్రాద్రి .

భద్రాచలం శ్రీ సీతా రామ చంద్ర స్వామి దేవస్థానంలో  ఈ నెల 26 ,27 వ తేదీలలో జరుగనున్న రాములవారి కల్యాణానికి  , పట్టాభిషేక మహోత్సవానికి  అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. 26 న కల్యాణానికి ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖరరావు  వస్తున్నారు.
27 న పట్టాభిషేకానికి  శ్రీ చిన్న జీయర్ స్వామి వారు  విచ్చేస్తున్నారు .

print

Post Comment

You May Have Missed