శ్రీశైల దేవస్థానంలో సోమవారం సహస్ర దీపార్చన సేవ , వెండి రథోత్సవ సేవ ఘనంగా జరిగాయి. అనేక మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. భక్తులు పుణ్యనది స్నానాలు ఆచరించి తరించారు.
మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం వుంటుంది.
Multilingual News Portal
శ్రీశైల దేవస్థానంలో సోమవారం సహస్ర దీపార్చన సేవ , వెండి రథోత్సవ సేవ ఘనంగా జరిగాయి. అనేక మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. భక్తులు పుణ్యనది స్నానాలు ఆచరించి తరించారు.
మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం వుంటుంది.
ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal