×

భక్తి శ్రద్ధలతో మల్లమ్మ జయంతి

భక్తి శ్రద్ధలతో మల్లమ్మ జయంతి

శ్రీశైల మల్లికార్జున స్వామి పరమ భక్తులలో  ఒకరు మల్లమ్మ వారి జయంతి సోమవారం  ఘనంగా  జరిగింది .దేవస్థానం గోశాల సమీపంలోని హేమారెడ్డి మల్లమ్మ మందిరంలో ఈ ఉదయం భక్తులు  మల్లమ్మ జయంతోత్సవం జరిపారు . నాడు లౌకిక జీవనంపై విరక్తితో మల్లమ్మ  తన కుటుంబాన్ని వదిలి శ్రీశైల క్షేత్రానికి వేంచేసి శ్రీ స్వామి వారిని సేవిస్తూ క్షేత్రానికి వచ్చే భక్తులకు శివతత్వాన్ని బోధిస్తూ చరమాంకంలో శివసాయుజ్యం పొందిందని ప్రతీతి .

print

Post Comment

You May Have Missed