మచిలీపట్నం బచ్చుపేట శివాలయంలో గురువారం రాత్రి శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణం ఘనఘనంగా జరిగింది . స్థానికంగా అధిక సంఖ్యలో దంపతులు కల్యాణం లో పాల్గొన్నారు . దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేసారు . అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు .
Post Comment