ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమం మంగళవారం ఎల్బీ స్టేడియంలో వైభవోపేతంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాట్లాడారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చిత్రావళి