ప్రజా సంకల్ప యాత్ర
75 వ రోజుకు చేరుకుంది . 29 వ తేదీన వెయ్యి కిలో మీటర్ల మైలురాయి దాటిన అనంతరం జగన్ , పార్టీ శ్రేణులు , అభిమానులు మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. యాత్ర లో జగన్ ప్రజల విన్నపాలను అవగాహన చేసుకుంటున్నారు . ఎంతో ఆప్యాయంగా వారితో మాట్లాడుతున్నారు .
Post Comment