×

ప్రజా సంకల్ప యాత్ర- 75వ రోజు

ప్రజా సంకల్ప యాత్ర- 75వ రోజు

ప్రజా   సంకల్ప యాత్ర  75 వ రోజుకు చేరుకుంది . 29 వ తేదీన వెయ్యి కిలో మీటర్ల  మైలురాయి దాటిన అనంతరం జగన్ , పార్టీ శ్రేణులు , అభిమానులు మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. యాత్ర లో జగన్ ప్రజల  విన్నపాలను  అవగాహన చేసుకుంటున్నారు . ఎంతో ఆప్యాయంగా  వారితో మాట్లాడుతున్నారు .

print

Post Comment

You May Have Missed