×

పాశం యాదగిరిని పరామర్శించిన పాత్రికేయులు

పాశం యాదగిరిని పరామర్శించిన పాత్రికేయులు

అస్వస్థతకు గురై, అమీర్ పేటలోని ఇండో యూఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఉద్యమ కారులు, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరిని ఈ రోజు పరామర్శించిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయు) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ , సీనియర్ పాత్రికేయులు కె. హనుమంత రావు, ఎన్. ఐ. ఎన్. సైంటిస్ట్ , డా. ఎం. మహేశ్వర్, పాత్రికేయులు కె.ఎల్. నరసింహా రావు.

print

Post Comment

You May Have Missed