టీడీపీ అరాచకాలకు బలైన వారందరి విషయాలను ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి . దాంతో రాష్ట్రం నలుమూలలా గుంపులుగా బాధితులు బయటకు వస్తున్నారు. వీరంతా సంఘాలుగా, సమితులుగా ఏర్పడుతున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా తయారౌతున్న టీడీపీ బాధిత సంఘాల వివరాలు. .
నారా లోకేష్ నోటి బాధితుల శిబిరం
చంద్రబాబు ఐరెన్ లెగ్ బాధిత నాయకుల నష్ట నివారణ సమితి
బాలకృష్ణ బాదుడు బాధితుల సంఘం
చింతమనేని బాధితుల పునరావాస కేంద్రం
యరపతినేని బాధితుల కుటీరం
డేటా దొంగ అశోక్ బాధితుల సంఘం
కోడెల కే టాక్స్ బాధితుల సమూహం
రాజధాని బాధితుల సంఘం
పుష్కరాల మృతుల కుటుంబాల బృందం
కాల్ మనీ సెక్స్ రాకెట్ బాధితుల సంఘం
నారాయణా, చైతన్య బాధితుల సంఘం
భూకబ్జాల బాధితుల సంఘం
ముఖ్యమంత్రి త్వరలో ఈ కేంద్రాలలో ఉన్న బాధితులను పరామర్శించి, వారికి న్యాయం చేస్తారని జగన్ అభిమానులు ఆశిస్తున్నారు.