Recent Posts

దివ్యదర్శనంలో కలశపాడు భక్తులు

దివ్యదర్శనం కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా కలశపాడు మండలం  భక్తులు  మంగళవారం శ్రీశైలం దేవస్థానం సందర్శించారు . వీరికి దేవస్థానం  శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి ప్రసాదం అందించారు . భక్తులకు   పలు సదుపాయాలూ కల్పించారు.
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.