తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ఎస్. కె. జోషి కి గురువారం ఉదయం ఆయన నివాసంలో తెలంగాణ విద్వత్సభ కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు ఎం. వెంకటరమణ శర్మ, బ్రాహ్మణ సంఘాల నాయకులు మల్లాది చంద్రమౌళి, భీంసేన్ మూర్తి, శేషశర్మ వేద ఆశీర్వచనం తో అభినందనలు తెలిపారు . శాలువా,పూలహారం, ప్రత్యేక జ్ఞాపికలతో జోషి ని సత్కరించారు.
— చైతన్య. గజ్వేల్