25 వ పాశురము
ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,
తరక్కిలా నాగిత్తాన్ తీఙ్గునినైన్ద
కరుత్తైప్పిళ్ళైకఞ్జన్ వయిట్రిల్
నెరుప్పెన్న నిన్ర నెడుమాలే ! యున్నై
అరుత్తిత్తు వన్దోమ్ , పఱై తరుతియాగిల్
తిరుర్రక్క శెల్వముమ్ శేవగముమ్ యామ్పాడి
వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దు ఏలో రెమ్బావాయ్.
- శ్రీకృష్ణుడు దేవకీదేవికి పుత్రుడై అవతరించి అర్థరాత్రిలో యశోదాదేవికి కుమారుడై రహస్యంగా పెరుగుతుండగా ఓర్వజాలనివాడై , శ్రీకృష్ణుని చంపాలని కంసుని చెడు తలంపును వ్యర్థం చేసి వాని కడుపులో అగ్నిమంట వలె ఉండువాడును , ఆశ్రితులందు అధిక వ్యామోహం కలవాడా, నిన్ను పురుషార్థము కొరకై ప్రార్తిన్చితిమి . పురుషార్థమును కృప చేయువాడవైతివేని శ్రీమహాలక్ష్మి ప్రార్థించు సంపదను, ఆ సంపదకు రక్షక మగు వీర్యమును మేము లభించి, ప్రీతితో గానము చేసి, నిన్ను ఎదబాసి నందున కలిగిన శ్రమతీరి,
సంతోశింతు మనుకు న్నారు.