చెన్నై నగరంలోని ప్రసిద్ద శ్రీ కుచలాంబా ళ్ కల్యాణ మండపంలో ఆదివారం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల కల్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా ఉదయం అమ్మవారి కుంకుమార్చన , ప్రచార రథంలోని దేవతా మూర్తులకు అర్చకులు, వేద పండితులు విశేష పూజలు జరిపారు.