తాడేపల్లి: శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటో చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు.
తాడేపల్లి: శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటో చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు.