గ్రామీణ ప్రజలందరికి కళ్ల పరీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేత్ర శిబిరాలను నిర్వహించి గ్రామీణ ప్రజలందరికి కళ్ల పరీక్షలు నిర్వహించి ఉచితంగా, అవసరమైన వారికి కళ్లద్దాలను ఇవ్వాలని ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

Image may contain: 5 people, people sitting, table and indoor
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.