గవర్నర్‌ను కలిసిన వైయస్‌ జగన్‌

హైదరాబాద్‌:వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  శనివారం  రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.వైయస్‌ వివేకానందరెడ్డి హత్య,రాష్ట్రంలోని రాజకీయ హత్యల గురించి  వైయస్‌ జగన్, పార్టీ సీనియర్‌ నేతలు  గవర్నర్‌ దృష్టికి  తీసుకెళ్ళారు.
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.