క్రికెట్ బెట్టింగ్ – పోలీసుల అదుపులో ముగ్గురు

*బీవీ ,హైదరాబాద్ *

మేడ్చల్:మేడిపల్లి పీఎస్  పరిధిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్  కు   పాల్పడుతున్న నలుగురిలో ముగ్గురిని మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ఆర్గనైజర్ వేణు పరార్   కాగా , మిగితావారి  నుంచి రూ.19520 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం  చేసుకున్నారు . మేడిపల్లి పీఎస్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.