కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదపుర్ లో రజాకార్ల దురాగతాలకు ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ అమరవీరులకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీదర్ రావు నివాళులు అర్పించారు.
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదపుర్ లో రజాకార్ల దురాగతాలకు ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ అమరవీరులకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీదర్ రావు నివాళులు అర్పించారు.