ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, దేవాదాయ శాఖ మంత్రికి శ్రీశైల దేవస్థానం ఆశీర్వచనం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు , దేవాదాయ శాఖ మంత్రి వి.  శ్రీనివాస్ కు  శ్రీశైల దేవస్థానం ఆశీర్వచనం లభించింది. దేవస్థానం ఈ ఓ శ్రీరామచంద్ర మూర్తి , అర్చకస్వాములు , వేదపండితులు శనివారం సచివాలయంలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసారు . వేద ఆశీర్వచనం అనంతరం ప్రసాదం , శేష వస్త్రం అందించారు.దేవాదాయ శాఖ మంత్రి  వి. శ్రీనివాస్ ను కలిసి వేద ఆశీర్వచనం చేశారు.అనంతరం ప్రసాదం , శేష వస్త్రం అందించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.