ఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. అమిత్షాతో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. సీఎం వైయస్ జగన్ వెంట వైయస్ఆర్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, పీవీ మిథున్రెడ్డి, బాలశౌరి ఉన్నారు.