అనుకున్నట్లే ఈరోజు బీజేపీలో పరిపూర్ణానంద చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో పరిపూర్ణానంద బీజేపీ తీర్థం తీసుకున్నారు. పార్టీ నాయకులు , కార్యకర్తలు ఆనందంలో ఉన్నారు. పార్టీ అప్పగించే బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వర్తిస్తానని పరిపూర్ణానంద చెప్పారు.