హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తిరంగా యాత్ర ఉత్సాహంగా సాగింది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీదర్ రావు, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు,NYKS ఉపాధ్యక్షఉడు, జాతీయ నాయకులు పేరాల శేఖర్ రావుతో పాటు బిజెపి నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.