కర్నూలు: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోనున్నారు.
కర్నూలు: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోనున్నారు.