లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాలు నిరాడంబరంగా జరిగాయి అమ్మవారికి ఆలయ కమిటీ తరపున కమిటీ చైర్మన్ జె.లక్ష్మీ నారాయణ గౌడ్ వారి కుటుంబ సభ్యులు బంగారు బోనం,ప్రభుత్వం తరపున పంపించిన పట్టువస్త్రాలు సమర్పించారు.
లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాలు నిరాడంబరంగా జరిగాయి అమ్మవారికి ఆలయ కమిటీ తరపున కమిటీ చైర్మన్ జె.లక్ష్మీ నారాయణ గౌడ్ వారి కుటుంబ సభ్యులు బంగారు బోనం,ప్రభుత్వం తరపున పంపించిన పట్టువస్త్రాలు సమర్పించారు.